34 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన హరీష్‌రావ్‌,కేటిఆర్‌

తెలంగాణ సామ్న: బారాస మాజీ మంత్రులు తన్నీరు హరీష్‌రావ్‌, కల్కకుంట్ల తారకరామ రావ్‌ సోమవారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. భూసాలపల్లి కోర్టులో వీరిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారని గతంలో ప్రైవేట్‌ పిటషన్‌ దాఖలు అయిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో వారికి భూపాలపల్లి కోర్టు నోటిసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను కొట్టివేయాలని వారిర్ధరు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles